వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
19 వ శ్లోకం
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః|| 5-19 ||
ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.
© Copyright Sree Gita