వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
ఆధ్యాయ సారాంశం
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు." .
1 వ శ్లోకము |
2 వ శ్లోకము |
3 వ శ్లోకము |
4 వ శ్లోకము |
5 వ శ్లోకము |
6 వ శ్లోకము |
7 వ శ్లోకము |
8 వ శ్లోకము |
9 వ శ్లోకము |
10 వ శ్లోకము |
11 వ శ్లోకము |
12 వ శ్లోకము |
13 వ శ్లోకము |
14 వ శ్లోకము |
15 వ శ్లోకము |
16 వ శ్లోకము |
17 వ శ్లోకము |
18 వ శ్లోకము |
19 వ శ్లోకము |
20 వ శ్లోకము |
21 వ శ్లోకము |
22 వ శ్లోకము |
23 వ శ్లోకము |
24 వ శ్లోకము |
25 వ శ్లోకము |
26 వ శ్లోకము |
27 వ శ్లోకము |
28 వ శ్లోకము |
29 వ శ్లోకము |
30 వ శ్లోకము |
31 వ శ్లోకము |
32 వ శ్లోకము |
33 వ శ్లోకము |
34 వ శ్లోకము |
35 వ శ్లోకము |
36 వ శ్లోకము |
37 వ శ్లోకము |
38 వ శ్లోకము |
39 వ శ్లోకము |
40 వ శ్లోకము |
41 వ శ్లోకము |
42 వ శ్లోకము |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః|| 4 || |
© Copyright శ్రీ భగవధ్గీత